స్మశాన వాటికలో జంగిల్ క్లియరెన్స్.
సాక్షిత ప్రతినిధి-పరవాడ: జీవీఎంసి 79 వ వార్డు లంకెలపాలెం ఏలేరు కెనాల్ ప్రక్కన గల స్మశాన వాటికలో వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఆదేశాలు మేరకు జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉ దయం 7 గంటలకు లంకెలపాలెం రెండవ స్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని,నాయకులు, యువకులు, కార్యకర్తలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కార్పొరేటర్ కోరారు.
స్మశాన వాటికలో జంగిల్ క్లియరెన్స్.
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
SAKSHITHA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…