SAKSHITHA NEWS

|| కాంగ్రెస్ పార్టీ లో చేరికలు ||

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ ఇందిరమ్మ కాలనీ వాసులు కేంద్ర రాష్ట్ర వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఆకర్షితులై ఉదయ్, V.రాఘవ చారీ, T .రాజు , పాపయ్య, శ్రీకాంత్, MD. సాబీర్ గార్లు వారి మిత్రబృందం. ఈ రోజు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి గారి అద్వర్యం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో తాను మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభత్వం వచ్చాక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబంలో “ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు నెల కు రూ. 25000 అమరవీరుల గౌరవ పెన్షన్ మరియు ఉద్యమంలో పాల్గొన్న యువత పై కేసులను ఎత్తివేయడంతో పాటు, జూన్ 2న వారికీ తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేత. రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండ ఎగర వేయడం కాయం అని తెలియజేసారు.


SAKSHITHA NEWS