సాక్షిత : మంత్రి చామకూర మల్లారెడ్డి సార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన జవహర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి మహిళా అధ్యక్షురాలు ముత్యం సుజాత, జనరల్ సెక్రెటరీ స్వర్ణలత, JMC బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శివ కేశవులు, మరియుబి,జగన్ కే,విగ్నేష్,హరీష్, సంజయ్ శర్మ.శివ శామ్.ఎమ్,మూర్తి కే,రాంజీ ఎమ్,రాహుల్. వంశీ, విశాల్, రవి, కోటి. కామేష్. మంజుల,శ్రీలత, లక్ష్మి, అర్చన,అస్మా, కాలనీవాసులు మంత్రి చామకూర మల్లారెడ్డి సార్, మేడ్చల్ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ చేరికల కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య , కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్,అధ్యక్షులు కొండలు ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ మహేష్,తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరికలు మేడ్చల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత ఆధ్వర్యం
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…