SAKSHITHA NEWS

హైదరాబాద్ ఎమ్మెల్యే నివాసంలో తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు పల్లె చందు,బుస్సపురం శ్రీకాంత్ చారి, గిలకత్తుల వెంకన్న,ఆలకుంట్ల సందీప్,జనగాం గణేష్ , బుస్సాపురం మహేష్ చారి,మారోజు వీరచారి,గునుగుండ్ల నరేష్ రెడ్డి వారితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో BRS పార్టీలోకి చేరడం జరిగింది.

నూతనంగా BRS పార్టీలోకి చేరిన వారిని ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


SAKSHITHA NEWS