SAKSHITHA NEWS

జిన్నారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు జిన్నారం ఎంపిటిసి లావణ్య నరేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఎర్రవలి ప్రవీణ్ ఎర్రవల్లి బాలు రొయ్యపల్లి రవి కడని రాజేష్ తొర్రి సాయిలు లక్ష పతి గూడెం విజయ్ నాగారం యాదగిరి కొండపురం నరేందర్ సాయి టి నరేష్ కాంగ్రెస్ పార్టీ చేరిన యువకులను కాటా శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీనీ కష్టకాలంలో కాపాదుకుంటు ఉంటున్న కార్యకర్తలకు అన్ని విధాల కాపాడుకుంటామని ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని అభయమించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారంటీల పథకాలతో ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి మరింత కృషిచేసి ప్రజలందరికీ ఆరు పథకాలు అందే విధంగా అద్భుతమైన పాలన తీసుకొస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు యనగండ్ల నరేందర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మేదరి శంకరయ్య సీనియర్ నాయకులు కోటేష్ గౌడ్ వినోద్ యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ గంగు రాజు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS