SAKSHITHA NEWS

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం, భూగర్భ జల వనరులు, గృహా నిర్మాణాలు మరియు పశు సంవర్థక శాఖ, అజెండా అంశాలపై జరుగుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, కర్నూలు మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు.


SAKSHITHA NEWS