SAKSHITHA NEWS

Invitation to Sri Sri Sri Mallikarjuna Swami Jatara

శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు ఆహ్వానం


సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మధిర గ్రామమైన పెద్దమ్మగూడెంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు 50 వేల రూపాయల విరాళం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు * గూడెం మహిపాల్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంపీటీసీ సభ్యులు వెంకటేశం గౌడ్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ దుబ్బాక మహేష్ యాదవ్, బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మరియు యాదవ్ సంఘం సభ్యులు మల్లేష్ యాదవ్, పెద్ద యాదయ్య యాదవ్, సత్యనారాయణ యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS