SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీలో ఈనెల 12వ తేదీన నిర్వహించే శ్రీరేణుకఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని నిర్వాహకులు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాబా శ్రీను, కుమార్ యాదవ్, గోపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, నరేష్, రామకృష్ణ, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS