కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీలో ఈనెల 12వ తేదీన నిర్వహించే శ్రీరేణుకఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని నిర్వాహకులు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాబా శ్రీను, కుమార్ యాదవ్, గోపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, నరేష్, రామకృష్ణ, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ కి ఆహ్వానం…
Related Posts
జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
SAKSHITHA NEWS జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభసాక్షిత: స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ,…
గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై తుది తీర్పు
SAKSHITHA NEWS గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై రేపే తుది తీర్పు హైదరాబాద్:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచార ణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును…