SAKSHITHA NEWS

స్వరాష్ట్రంలో సంపూర్ణ సంక్షేమానికి శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండలం, మునిసిపాలిటి మరియు కోట్ పల్లి మండలాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు మంజూరైన (Rs,27,03,132/- (రూపాయలు ఇరవై ఏడు లక్షల మూడు వెల ఒక వంద ముప్పై రెండు) విలువ గల కల్యాణలక్ష్మి / షాదీముబారక్ చెక్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS