SAKSHITHA NEWS

పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్

హైదరాబాద్:
పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ ఖాతా తెరిచింది. ఇక ఇవాళ బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, టీటీ, ఆర్చరీ విభా గాల్లో భారత అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోను న్నారు.

షూటింగ్‌లో రమితఉమెన్స్ 10మీ. ఏఆర్, అర్జున్ బబుతా,మెన్స్ 10మీ. ఏఆర్ ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు.

ఇందులో ఏదో ఒక పతకం ఖాయం కాగా, బ్యాడ్మిం టన్‌లో సాత్విక్-చిరాగ్, అశ్వినీ-తనిషా జోడీ గ్రూప్ స్టేజీలో ప్రత్యర్థులను ఢీకొట్టనున్నారు..


SAKSHITHA NEWS