SAKSHITHA NEWS

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో
సాక్షిత : కెసిఆర్, కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పర్యవేక్షణలో జోనల్ కమిషనర్ మమత, మెడికల్ ఆఫీసర్ Dr. మమత, తో కలిసి డివిజన్ పరిధిలోని జలకన్య హోటల్ సెంటర్ నుండి ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు స్వతంత్ర భారతానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఆగస్ట్ 15 న ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలు జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, షౌకత్ అలీ మున్నా, కృష్ణరావు, అంజిరెడ్డి, నరసింహులు, సిద్దయ్య, ఎనుగంటి శ్రీనివాస్, సంతోష్, సాయిగౌడ్, కైసర్, రామకృష్ణ బాబాయ్, దేవి, ప్రసన్న, మిత్రవింద, శోభారాణి రవీందర్, ఉమేష్, ఆంజనేయులు, వాలి నాగేశ్వరరావు, ఎజ్జాస్,S.F లింగారెడ్డి, SFA సత్యనారాయణ, C.O ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS