SAKSHITHA NEWS

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిక…

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన 5 కుటుంబాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో చేరారు.


SAKSHITHA NEWS