SAKSHITHA NEWS

విజయనగరం జిల్లా కోర్టులో పాల్గొనేందుకు విచ్చేసిన హైకోర్టు జడ్జి మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి అయిన జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు సెప్టెంబరు 21న జిల్లా కోర్టు నందు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చాన్ని అందజేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం,
విజయనగరం.


SAKSHITHA NEWS