SAKSHITHA NEWS

తెనాలిలో భారీగా పట్టుబడిన గంజాయి

తెనాలి మండలం సంగం జాగర్లమూడి డంపింగ్ యార్డ్ వద్ద ఏడుగురు నిందితులను జిల్లా ఎస్పీ ఎస్. సతీశ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల వద్ద నుంచి 21. 90 కిలోల గంజాయి, 13 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు


SAKSHITHA NEWS