ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన శంభీపూర్ క్రిష్ణ …
సాక్షిత : శంభీపూర్ క్రిష్ణ దుండిగల్ మున్సిపాలిటీ డి. పోచంపల్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోదుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మరావు మరియు కౌన్సిలర్లు బొంగునూరి రామదేవి బండారి మహేందర్ కోలా సాయియాదవ్ రాము గౌడ్, బేంబడి బుచ్చి రెడీ మరియు గ్రామ పెద్దలు తలారి యాదగిరి,బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కొల్తారు మల్లేష్, అనబోయిన వెంకటేష్, అనబోయిన రాజశేఖర్,పి రమేష్, నారాయణ గౌడ్,మైసయా గౌడ్ ఏగుల మహేందర్ యువ నాయకులు అనబోయిన శ్రీకాంత్, తో శ్రీనివాస్,కోలా మహేందర్, కే శ్రీధర్, పి రాజు,సందీప్, నవీన్, కే మహేష్, ఏ. లింగం మరియు గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన శంభీపూర్ క్రిష్ణ
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…