సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో జరుగుతున్న శ్రీఅయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలలో భాగంగా జరిగిన శ్రీగణపతి పూజలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని డిప్యూటీ మేయర్ ధనరాజు యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు తో కలిసి పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అభివృద్ధికి విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్, సుజాత, బాలాజీ నాయక్, ఆగం రాజు, కో ఆప్షన్ సభ్యులు తలారి వీరేష్, ఏనుగుల అభిషేక్ రెడ్డి, గ్రామ పెద్దలు లీడర్ నర్సింహా రెడ్డి, ప్రమీల సాయిలు యాదవ్, సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు బాల వెంగయ్య చౌదరి, ఆవుల జగన్ యాదవ్, పార్టీ కుటుంబ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట్ లో అయ్యప్పను దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…