SAKSHITHA NEWS

నగరంలోని సైనిక్ పురి గోకుల్ నగర్ లో జరిగిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ , కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

Whatsapp Image 2023 10 17 At 1.00.53 Pm

SAKSHITHA NEWS