SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్లు ఆగం రాజు, బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యులు సలీం, వాణి, దుండిగల్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, 125 డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు జగన్ యాదవ్, సతీష్,విష్ణు వర్ధన్ రెడ్డి, మురళి యాదవ్, నిజాంపేట్ యువజన అధ్యక్షులు ప్రవీణ్,ఆంజనేయ స్వామి భక్తులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS