SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ దూలపల్లి లో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సంఘం కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కొంపల్లి చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిశ నరేందర్ రాజు, కో ఆప్షన్ సభ్యులు వెంకటేష్, సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బూర్గుబావి హన్మంతరావు, రామాలయం కమిటీ చైర్మన్ బూర్గుబావి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గరిశ సతీష్, దూలపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మంత్రి రఘునాథ్, ప్రధాన కార్యదర్శి గరిశ శ్రీను, ఉపాధ్యక్షులు బర్మ శ్రీకాంత్, బోగారం నరేష్, గ్రామ పెద్దలు, సంఘం సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS