ప్రభుత్వ విప్ , DR.రామచంద్రు నాయక్ MLA డోర్నకల్ ని కలిసిన SSA కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ వినతి ఇచ్చారు. CM రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో చర్చించి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అందుకు ప్రభుత్వ విప్ గారు స్పందించి ఖచ్చితంగా నావంతు ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న, మరియు SSA ఉద్యోగులు. DLMT రమేష్, రాజశ్రీ, హసీనా KGBV incharge SO Mhbd జ్యోతి మేడం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ , DR.రామచంద్రు నాయక్ MLA
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…