SAKSHITHA NEWS

ప్రభుత్వ విప్ , DR.రామచంద్రు నాయక్ MLA డోర్నకల్ ని కలిసిన SSA కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ వినతి ఇచ్చారు. CM రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో చర్చించి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అందుకు ప్రభుత్వ విప్ గారు స్పందించి ఖచ్చితంగా నావంతు ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న, మరియు SSA ఉద్యోగులు. DLMT రమేష్, రాజశ్రీ, హసీనా KGBV incharge SO Mhbd జ్యోతి మేడం తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS