మల్దకల్:- మండలంలోని శనివారం పెద్దోడ్డి గ్రామంలో ప్రజా సమస్యల ధరకాస్తులను స్వీకరించుటకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన విధులపై అలసత్వం వహిస్తూ… పంగణామం పెట్టి ప్రజాపాలన ప్రాంగణంలోనే దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గీర్దావార్ నాగిరెడ్డి ని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని డిమాండ్.
గతంలో కూడా ఈ గీర్దావార్ నాగిరెడ్డి తప్పతాగి,మల్దకల్ మండల ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజా సమస్యలపై వచ్చిన ప్రజల దగ్గర దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.విధులపట్ల నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈ మహానుభావుడుపై జిల్లా అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాపాలన విధులకు పంగణామం పెట్టి – దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గీర్దావార్ నాగిరెడ్డి
Related Posts
స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి
SAKSHITHA NEWS సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి_(జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు – మేడ్చల్ మల్కాజ్ గిరి) తండ్రిగారి అయిన* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,తెలంగాణ ఉద్యమకారులు, స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం గౌడవెల్లి…
మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు
SAKSHITHA NEWS మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు… ప్రజాపాలనను మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి గాంధీభవన్ లో వారానికి ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా హాజరుకానున్నారు. శుక్రవారాల్లో విజిట్ చేయనున్నారు.…