పుల్లలచెరువు మండలం ఐ.టీ.గ్రామ పంచాయితీ లోని గండు బాయిగుడెం:1లోని 29 కుటుంబాల చేంచువారికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఐటీ. వరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమలో ఐటీ. వరం MPTC పోట్ల గోవిందు ,టీడీపీ నాయకులు సురబాత్తిని వెంకటేశ్వర్లు,పావులూరి మన్నేయ్య, మరాసు నసరయ్యా,సురాబాత్తిని రాఘవయ్య, సోమేపల్ కోటయ్య , మరసు యొగయ్య పాల్గొన్నారు
పుల్లలచెరువు మండలం ఐ.టీ.గ్రామ పంచాయితీ లోని గండు బాయిగుడెం
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…