SAKSHITHA NEWS

మృతురాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు

తెల్లవారుజామున ఎర్రవల్లి చౌరస్తా లో జరిగిన సంఘటన బస్సు ప్రమాదంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్థలాన్ని ను పరిశీలించడం జరిగింది. బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య అందించాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామునని బస్సు ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ప్రవేట్ సంస్థ వాహనాల అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున బాధితుల కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు.

ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం

ఎమ్మెల్యే వెంటనే ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, గట్టు మండలం పార్టీ అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, మండలం సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు విక్రమ్ సింహారెడ్డి,బజారి గోపాల్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 13 At 1.14.02 Pm

SAKSHITHA NEWS