SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం 11వ వార్డు రైలుపేట నందు తెలుగుదేశం పార్టీ యువత ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు

పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు గారు మరియు రాష్ట్ర టిడిపి కార్యదర్శి షమీంఖాన్. సౌదాగర్ జానీ భాష,పట్టణ పార్టీ అధ్యక్షుడు పి.వి. సురేష్ బాబు టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్,అజీజి,వాసిరెడ్డి లింగ మూర్తి,పెమ్మసాని నాగేశ్వర్ రావు,రజవల్లి బాజి,ఇంజన్ కరిముల్ల,గోల్డ్ కరిముళ్ల,కరీం,శుభాని , జానీ,కాజవలి,బాషా,అబ్దుల్లా,శమ్మి,అంజి పలువురు యువత పాల్గొన్నారు


SAKSHITHA NEWS