ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి జంక్షన్ నుండి పేట్ బషీరాబాద్ వరకు నిర్వహించిన 2K రన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ వివిఎస్ రామలింగ రాజు, సీఐ ప్రశాంత్, స్థానిక మున్సిపాలిటి కమిషనర్ రఘు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్ మరియు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…