SAKSHITHA NEWS

మృతులకుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే………. ఆల వెంకటేశ్వర్ రెడ్డి

సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల పరిధిలోని కనిమేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన బోయ అక్కమ్మ, బోయ పెంటన్న, బీబీ, గడుగుల భూషణమ్మ, సందు చిన్న కిష్టమ్మ, ముంత బాలయ్య యాదవ్, లు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గ్రామానికి చేరుకొని అదే గ్రామానికి మాజీ ఎంపీపీ గుంత మౌనిక గుంతం మల్లేష్ లతో కలిసి మృతుల కుటుంబాల నివాసాల వద్దకు వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ వైస్ ఎంపీపీ బాలరాజు మాజీ సర్పంచ్ సరుకుల బాలన్న గ్రామ అధ్యక్షుల రామచంద్ర యాదవ్ మాజీ వార్డు సభ్యులు వాకిటి పరశురాములు సీఎం మన్నెంకొండ కొల్లంపల్లి ప్రభాకర్ రెడ్డి వాకిటి శ్రీనివాసులు తిప్పారెడ్డి దూత మన్నెంకొండ జములన్న దాసు అబ్దుల్లా బోయ అంజి పరశురాములు బాలపెంటన్న గాదం రమేష్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS