SAKSHITHA NEWS

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ కలిసి మర్యాదపూర్వకంగా కలవడం కాకుండా, ప్రగతి నగర్ డంపింగ్/ గ్రేవి యార్డ్ ఆక్రమణ, విధ్వంసం మరియు 57 సర్వే నెంబర్లు 92 ఎకరాలు ప్రభుత్వ భూమి అక్రమార్కుల కట్టబెట్టడంపై వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. న్యాయపరంగా/చట్టపరంగా ఏమి చేయాలో రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది చెప్పడం జరిగింది.


SAKSHITHA NEWS