సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సుభాష్ నగర్ డివిజన్ పరిధి రామి రెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమయ్యారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ పథకాలు, తొమ్మిదేండ్ల పాలనలో సంస్కరణల గురించి వారికి వివరించారు. కాలనీ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా కాలనీ లోని పలువురు విశిష్ట వ్యక్తులను కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంఎస్ వాసు, కంది శ్రీరాములు, విస్తారక్ రాజేష్, వెంకట రత్నం, గుబ్బల లక్ష్మీనారాయణ, కాలనీ వాసులు సింగమ్మ, యాదగిరి గౌడ్, నాగలక్ష్మి, హరి, రమణయ్య, శ్రీనివాస్, గోవింద్, బాబు, మొగిలి, కిట్టు,సాయి, బాలాజీ, రమేష్, సాయి, బిజేందర్, రాజేష్, రామిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
రామిరెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
Related Posts
15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్
SAKSHITHA NEWS 15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్: జనవరి నుంచి అమలుకు రేవంత్ సర్కార్ ప్లాన్ కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను స్క్రాప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. 2025 జనవరి 1 నుంచి 15 ఏళ్లు…
అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్
SAKSHITHA NEWS అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్ అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్రాయల్ ఎన్ఫీల్డ్ తన పాత బుల్లెట్ మోడల్ సెంటిమెంట్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి కొత్తగా ‘బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్’…