SAKSHITHA NEWS

సికింద్రాబాద్ బోనాలు వేడుకల్లో భాగంగా మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ బీ.ఆర్.ఎస్. యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి వివిధ పలహారం బండ్ల ఊరేగింపు లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ ఆలయాలను సందర్శించి ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


SAKSHITHA NEWS