SAKSHITHA NEWS

ప్రజలకోసం ప్రగతి కోసం
ఇంటింటికి తెలుగుదేశం ఫిబ్రవరి 26 సాక్షిత ప్రతినిధి
ఈ రోజు యన్ టి ఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్వర్యంలో ప్రజల కోసం ప్రగతి కోసం ఇంటింటికి తెలుగుదేశం కారక్రమం మొదలు పెట్టిన జాతీయ అధ్యక్షులు ప్రతి పార్లమెంటు అధ్యక్షులకు అలాగే నియోజకవర్గ కన్వీనర్లకు, మండలనికి ఓకరికి క్రియాశీల సభ్యత్వం కారక్రమ భాధ్యతలు అప్పగించడం జరిగింది ఈ కారక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ కన్వీనర్ బాదెపల్లి రాజు గౌడ్ తో పాటు దాదామోని బ్రాహ్మం, వజ్ర లింగం, కోప్పు యాదయ్య, పుసల వెంకటేష్, వెంకట స్వామి, జంగయ్య రహీం 6 మండలాలకు, రెండు మున్సిపాలిటీ లకు భాధ్యత అప్పజేప్పిన తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అద్వర్యంలో బాదెపల్లి రాజు గౌడ్ కల్వకుర్తి నియోజకవర్గ కన్వీనర్ వ్యవహరించాలని సూచించారు.


SAKSHITHA NEWS