SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల కేంద్రంలో వినాయకుడు సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి గ్రామ నాభిశిల (బొడ్రాయి) మరియు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS