SAKSHITHA NEWS

124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 65 లో నివసించే ఇబ్రహీం (7) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులను అదేశించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, డివిజి ట్రస్ట్ ద్వారా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ముజీబ్, మహేష్, పద్మయ్య తదితరులు ఉన్నారు.

Whatsapp Image 2024 01 13 At 1.29.44 Pm

SAKSHITHA NEWS