SAKSHITHA NEWS

సాక్షిత*జగిత్యాల జిల్లా :
ఆంక్షలు లేకుండా రైతులంద
రికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ..

బీ.ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్వర్యంలో..
జిల్లాలోని
అన్ని మండలాల్లో భారాస నాయకులు ఆర్ డి వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు..

ధర్నా లో పాల్గొన్న ఎమ్మెల్సీ యల్ రమణ , మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , భరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS