SAKSHITHA NEWS

Farmers of Amaravati who are once again ready for the padayatra

మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు

అమరావతి :

అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధంఅయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీ
నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలని
నిర్ణయించారు. గతంలో తమకు న్యాయం జరగాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేశారు.

తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో తమ కష్టాలు తొలగి పోయాయని 15 రోజులు యాత్ర చేసి స్వామివారికి మొక్కులు చెల్లించు కోనున్నారు.


SAKSHITHA NEWS