SAKSHITHA NEWS

భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని క్రీజులోకి ఒక్కసారిగా దూసుకొచ్చి కాళ్లకు మొక్కాడు.

వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనతో ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Whatsapp Image 2024 01 25 At 5.23.48 Pm

SAKSHITHA NEWS