SAKSHITHA NEWS

మన్యం జిల్లాలో మొత్తం 18 ఏనుగులు సంచరిస్తున్నాయి.. ప్రస్తుతం మరణించిన ఏనుగుల బృందంలో మొత్తం ఆరు ఏనుగులు ఉండగా భామిని వద్ద జరిగిన కరెంట్ షాక్ ప్రమాదంలో 4 ఏనుగులు మరణించాయి


SAKSHITHA NEWS