ప్రకాశం జిల్లా
ఎర్రగొండపాలెం మండలం గుర్రపుశాల సమీపంలో డ్రిప్ పైపుల లోడుతో వెళుతున్న బోలోరో వాహనంకు విద్యుత్ తీగలు తగలడంతో శ్రీనాథ్ ( 26 ) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీగలు కిందకు ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు . సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన ఎర్రగొండపాలెం ఎస్సై జి.కోటయ్య.
గుర్రపుశాల సమీపంలో డ్రిప్ పైపుల లోడుతో వెళుతున్న బోలోరో వాహనంకు విద్యుత్ తీగలు
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
SAKSHITHA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…