SAKSHITHA NEWS

బ్రాహ్మణునికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ఆపదలో పేద బ్రాహ్మణరాలు అనే వార్తను సోషల్ మీడియాలో చూసిన సూర్యాపేట జిల్లా కేంద్రం లోని జ్యోతి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించి 10వేల రూపాయలను ఆమె కుమారుడు వంశీ కృష్ణమాచార్యులకు జిల్లా కేంద్రంలో అందించారు. దేవునికి సేవ చేసే పేద బ్రాహ్మణునికి, మానవ సేవ చేసే నారాయణుడు డాక్టర్ సునీల్ కుమార్ ఆర్థిక సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని బంధువులు ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS