SAKSHITHA NEWS

డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సిద్ధం చేసిన స్టడీ మెటీరియల్ ను విడుదల చేసిన మంత్రులు కెటిఆర్,శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి.

వీసీ సీతారామరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి ,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఆయాచితం శ్రీధర్ , గంటా చక్రపాణి,వీసీ లు రవీందర్ యాదవ్, వెంకట రమణ,రిజిస్టర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS