SAKSHITHA NEWS

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్ల లో 2 ఎకరాలల్లో దాతలు టెక్నిప్ ఎఫ్ ఎం సి వారి ఆధ్వర్యంలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ . ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ , శాసనసభ్యులు మల్లారెడ్డి , డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ , బింగి జంగయ్య యాదవ్ , మరియు కార్పొరేటర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS