SAKSHITHA NEWS

Distribution of double bedroom houses in Manthani town of Peddapalli district

మంథని పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి లో జరిగిన అవకతవకలపై స్పందిస్తూ ఈరోజు మీడియా ప్రతినిధి లతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి. వారి వెంట పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కొరబోయిన మల్లికార్జున్, రేపాక శంకర్, పోతారవేణి క్రాంతికుమార్ యువ నాయకులు ఇనుగురాల భానుప్రకాష్ , ఎద్దు నవీన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS