కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్లో సమీక్ష సమావేశంలో ఆగస్టు 31న కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర అనుసరించి కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , డివిజన్ పరిధిలోని బస్తీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వివేకానంద నగర్ కమిటీ హాల్లో సమీక్ష సమావేశంలో ఆగస్టు 31న కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి
Related Posts
సవాయిగూడెంలో సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
SAKSHITHA NEWS సవాయిగూడెంలో సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు *సాక్షిత వనపర్తి : దసరా దేవి నవరాత్రుల ను పురస్కరించుకొని వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో అమ్మవారు నవరూపాలలో భాగంగా ఏడవ రోజు న అమ్మవారు సరస్వతి దేవి రూపంలో…
సి.సి రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన
SAKSHITHA NEWS సి.సి రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు … సాక్షిత : వరంగల్ జిల్లా…..గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామం నందు సుమారు 50…