కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ లో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సుజాత, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చందరగిరి సతీష్, నాయకులు మహేందర్,16వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఖాదరయ్య, ఎన్ఎంసి యువజన విభాగ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు మేకల నగేష్, ఎర్రోళ్ల విష్ణు,కమ్మెట కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, ఏసు, నగేష్, పూజారి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ అధ్యక్షులు, కార్పొరేటర్లు
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
SAKSHITHA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
SAKSHITHA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ సాక్షిత కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస…