SAKSHITHA NEWS

మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు వాయిదా

మంత్రి కొండా సురేఖ తరఫున వకాలత్ ఫైల్ చేసిన అడ్వకేట్ గుర్మిత్ సింగ్.

తదుపరి విచారణ అక్టోబర్ 30కి వాయిదా వేసిన నాంపల్లి స్పెషల్ కోర్టు…


SAKSHITHA NEWS