SAKSHITHA NEWS

DEATH దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు మృతి….

ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది మక్బూల్ (52)మృతి….

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి…

15 ఏళ్ల క్రితం దిల్ సుఖ్ నగర్ ఆనంద్ హోటల్ వద్ద బాంబు పేలుళ్లు జరిపి పదుల సంఖ్యలో అమాయకులను పొట్టన పెట్టుకున్న కరుడు గట్టిన ఉగ్రవాది మక్బూల్…..

DEATH

SAKSHITHA NEWS