సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకం
Related Posts
తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార ఐక్య సమితి
SAKSHITHA NEWS తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార ఐక్య సమితి ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత కమలాపూర్ సాక్షిత :కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సి కాలనీకి చెందిన పుల్ల సాంబయ్య అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.వారి కుటుంబ…
కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
SAKSHITHA NEWS కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు టీచర్లు అందంగా పేర్చిన బతుకమ్మల…