SAKSHITHA NEWS

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 బ్లాక్ నెంబర్ C-118 లో నివసించే భవాని శంకర్ ప్రసాద్ (38) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, డివిజి ట్రస్ట్ ద్వారా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS