SAKSHITHA NEWS

Congress lead in MLC election of graduates.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ ఆధిక్యం.

కొనసాగుతున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..

రెండు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఆధిక్యం..

కొనసాగుతున్న మూడో రౌండ్ కౌంటింగ్, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోతే..

రెండో ప్రాధాన్యత ఓటుతో తేలనున్న ఫలితం.


SAKSHITHA NEWS