SAKSHITHA NEWS

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్లో ఆగస్టు 15 ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా జిల్లా స్థాయి ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. అతిధులతో పాటు సాంస్కృతిక, అభివృద్ధి కార్యక్రమాల శకటాలు ప్రదర్శించాలన్నారు


SAKSHITHA NEWS