SAKSHITHA NEWS

సామూహిక జాతిగీతాలాపన
సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండల కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా సామూహిక జాతి గీతాలాపన ఈరోజు 11 గంటల 30 నిమిషాలకు శాయంపేట చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్మడి వీరభద్ర రావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ఎస్ఐ , సోములాల్. తహసిల్దార్ రాజు, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి , స్థానిక సర్పంచ్ కందగట్ల రవి మరియు స్థానిక గ్రామ పాఠశాలల విద్యార్థి విద్యార్థినిలు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS