సామూహిక జాతిగీతాలాపన
సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండల కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా సామూహిక జాతి గీతాలాపన ఈరోజు 11 గంటల 30 నిమిషాలకు శాయంపేట చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్మడి వీరభద్ర రావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ఎస్ఐ , సోములాల్. తహసిల్దార్ రాజు, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి , స్థానిక సర్పంచ్ కందగట్ల రవి మరియు స్థానిక గ్రామ పాఠశాలల విద్యార్థి విద్యార్థినిలు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు పాల్గొన్నారు…
సామూహిక జాతిగీతాలాపన
Related Posts
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భట్టి
SAKSHITHA NEWS రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భట్టి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భట్టిఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు…
లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో పర్యావరణ సహిత
SAKSHITHA NEWS లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో పర్యావరణ సహిత మట్టిగణపతుల పంపిణీ కార్యక్రమం …. సాక్షిత ధర్మపురి ప్రతినిధి : ఈ కార్యక్రమములో స్థానిక SI ( సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ )ఉమాసాగర్ మాట్లాడుతూ…పర్యావరణ సహిత మట్టి…